ETV Bharat / state

చిట్టీల పేరుతో మోసం...65 లక్షలతో ఉడాయింపు

author img

By

Published : Sep 30, 2019, 8:23 PM IST

చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. 65 లక్షలు వసూలు చేసి నిర్వహకులు పరారయ్యారని బాధితులు స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

చిట్టీల పేరుతో మోసం... 65 లక్షలు కట్టించుకుని పరారీ
చిట్టీల పేరుతో మోసం... 65 లక్షలు కట్టించుకుని పరారీ

గత 4 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటూ.. చిట్టీలు నిర్వహించి అందరినీ నమ్మించారు. తీరా 5, 6 లక్షలు చిట్టీలు కట్టిన తరువాత నిర్వహకులు పరారయ్యారు. దీంతో బాధితులంతా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

పెదకాకనిలో నివాసం ఉండే శ్యామలదేవి, శ్యామ్ కుమార్​లు చిట్టీలు నిర్వహించేవారు. తమ వద్ద నుండి 5, 6 లక్షల చొప్పున మొత్తం 17 మంది దగ్గర రూ.65 లక్షల వరకు కట్టించుకున్నారని బాధితులు తెలిపారు. చిట్టి నిర్వహకులు గ్రామాన్ని వదిలి వెళ్లడమే కాకుండా తమకు ఐపీ నోటీసులు పంపించటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. చిట్టీల పేరుతో రూ.65 లక్షలు కట్టించుకొని నిర్వహకులు పరారయ్యారని బాధితులు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి

ఉత్కంఠంగా సాగిన గుంటూరు జిల్లా బాక్సింగ్ పోటీలు

చిట్టీల పేరుతో మోసం... 65 లక్షలు కట్టించుకుని పరారీ

గత 4 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటూ.. చిట్టీలు నిర్వహించి అందరినీ నమ్మించారు. తీరా 5, 6 లక్షలు చిట్టీలు కట్టిన తరువాత నిర్వహకులు పరారయ్యారు. దీంతో బాధితులంతా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

పెదకాకనిలో నివాసం ఉండే శ్యామలదేవి, శ్యామ్ కుమార్​లు చిట్టీలు నిర్వహించేవారు. తమ వద్ద నుండి 5, 6 లక్షల చొప్పున మొత్తం 17 మంది దగ్గర రూ.65 లక్షల వరకు కట్టించుకున్నారని బాధితులు తెలిపారు. చిట్టి నిర్వహకులు గ్రామాన్ని వదిలి వెళ్లడమే కాకుండా తమకు ఐపీ నోటీసులు పంపించటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. చిట్టీల పేరుతో రూ.65 లక్షలు కట్టించుకొని నిర్వహకులు పరారయ్యారని బాధితులు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి

ఉత్కంఠంగా సాగిన గుంటూరు జిల్లా బాక్సింగ్ పోటీలు

Intro:ap_rjy_36_30_brahmostavaalu_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:వెంకటేశ్వర స్వామి వారి సప్తమ బ్రహ్మోత్సవాలు ప్రారంభం


Conclusion:రికవరి జిల్లా యానం లో కొలువై ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తదశ బ్రహ్మోత్సవాలు నిర్మించి ప్రారంభమయ్యాయి మొదటిరోజు కలశస్థాపన జల కుంకుమ ఉత్సవం నిత్యోత్సవం కార్యక్రమాలను వైఖాన సాగమ విద్వాన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వాడపల్లి గోపాల్ చార్యులు వారి శిష్య బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రధాన ఆలయంలోని మూల విరాట్టుకు పంచామృత అభిషేకం జరిపించి పూజలో పాల్గొన్న భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.