ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన కారు...వ్యక్తి మృతి !

కాలువలోకి కారు దూసుకెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అమరావతి సీడ్ యాక్సిస్​ రహదారిపై జరిగింది. మృతుడు విజయవాడకు చెందిన మాసం శివకుమార్​గా గుర్తించారు.

author img

By

Published : Jul 30, 2020, 8:54 AM IST

కాలువలోకి దూసుకెళ్లిన కారు...వ్యక్తి మృతి !
కాలువలోకి దూసుకెళ్లిన కారు...వ్యక్తి మృతి !

అమరావతి సీడ్ యాక్సిస్​ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగింది. రహదారి పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లి విజయవాడకు చెందిన మానం శివకుమార్ అనే వ్యక్తి మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయుని పాలెంలో తన అత్త అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మందడం వద్ద ఉన్న మలుపును గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి

అమరావతి సీడ్ యాక్సిస్​ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగింది. రహదారి పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లి విజయవాడకు చెందిన మానం శివకుమార్ అనే వ్యక్తి మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయుని పాలెంలో తన అత్త అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మందడం వద్ద ఉన్న మలుపును గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి

కొవిడ్ ఆస్పత్రుల్లో.. వైద్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.