ETV Bharat / state

PUVVADA: రాజధాని రైతుల్ని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది - పువ్వాడ సుధాకర్ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

PUVVADA: అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా తమపై కేసులు పెట్టి ప్రభుత్వం వేెధిస్తోందంటూ ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆరోపించారు. సచివాలయం ముట్టడి కేసులో.. అమరావతి రైతులు న్యాయస్థానానికి హాజరయ్యారు.

PUVVADA
రాజధాని రైతుల్ని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది
author img

By

Published : Jun 15, 2022, 3:55 PM IST

PUVVADA: రాజధాని రైతుల్ని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందంటూ.. ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతగా వేధించిన రాజధాని ఉద్యమాన్ని మాత్రం ఉద్ధృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సచివాలయం ముట్టడి కేసులో.. అమరావతి రైతులు న్యాయస్థానానికి హాజరయ్యారు.

రాజధాని రైతుల్ని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది

PUVVADA: రాజధాని రైతుల్ని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందంటూ.. ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతగా వేధించిన రాజధాని ఉద్యమాన్ని మాత్రం ఉద్ధృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సచివాలయం ముట్టడి కేసులో.. అమరావతి రైతులు న్యాయస్థానానికి హాజరయ్యారు.

రాజధాని రైతుల్ని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది

ఇవీ చదవండి:


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.