ETV Bharat / state

'రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు' - శివశక్తి పీఠాధిపతులు శ్రీశివ స్వామి తాజావార్తలు

గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ నవ శక్తి క్షేత్రంలో కోటి రుద్రాక్ష అర్చన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శివ శక్తి పీఠాధిపతి శ్రీ శివ స్వామి హాజరయ్యారు. అమరావతి ఆంధ్రుల హక్కు అని తేల్చి చెప్పారు.

శివశక్తి పీఠాధిపతి శ్రీశివస్వామి
శివశక్తి పీఠాధిపతి శ్రీశివస్వామి
author img

By

Published : Feb 10, 2020, 10:08 PM IST

శివశక్తి పీఠాధిపతి శ్రీశివస్వామి

అమరావతి ఆంధ్రుల హక్కు అని శివ శక్తి పీఠాధిపతులు శ్రీ శివ స్వామి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఫాన్సీ నగర్​లో శ్రీ నవశక్తి క్షేత్రంలో జరుగుతున్న కోటి రుద్రాక్ష అర్చన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజధాని అమరావతిలోని ఉంటుందని చెప్పారు. అది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అన్నారు. అమరావతిని ఇక్కడే ఉంచే విధంగా పాలకుల మనసు మారాలని పూజ ఫలాన్ని ధారాదత్తం చేస్తున్నట్లు తెలిపారు.

శివశక్తి పీఠాధిపతి శ్రీశివస్వామి

అమరావతి ఆంధ్రుల హక్కు అని శివ శక్తి పీఠాధిపతులు శ్రీ శివ స్వామి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఫాన్సీ నగర్​లో శ్రీ నవశక్తి క్షేత్రంలో జరుగుతున్న కోటి రుద్రాక్ష అర్చన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజధాని అమరావతిలోని ఉంటుందని చెప్పారు. అది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అన్నారు. అమరావతిని ఇక్కడే ఉంచే విధంగా పాలకుల మనసు మారాలని పూజ ఫలాన్ని ధారాదత్తం చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

కక్షపూరిత పాలనతో వ్యవస్థలను కుప్పకూల్చారు: దేవినేని ఉమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.