ETV Bharat / state

నిరాడంబరంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు

గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయమ స్వామి బ్రహ్మోత్సవాలు నిడారంబరంగా జరిగాయి. లాక్ డౌన్ కారణంగా అర్చుకులే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తంతు ముగించారు.

author img

By

Published : May 2, 2020, 10:05 PM IST

brhamosthsvalu in guntur dst bapatla temple
brhamosthsvalu in guntur dst bapatla temple

గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి ఆలయంలో 1427వ బ్రహ్మోత్సవాలను కరోనా లాక్ డౌన్ కారణంగా అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. నేడు స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో ధనుస్సును చేతబట్టి హనుమంత వాహనంపై ఆశీనులై దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతి, తీర్థప్రసాదాలు సమర్పించారు

గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి ఆలయంలో 1427వ బ్రహ్మోత్సవాలను కరోనా లాక్ డౌన్ కారణంగా అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. నేడు స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో ధనుస్సును చేతబట్టి హనుమంత వాహనంపై ఆశీనులై దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతి, తీర్థప్రసాదాలు సమర్పించారు

ఇదీ చూడండి నిర్మలతో మోదీ భేటీ- రెండో ఆర్థిక ప్యాకేజీపై చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.