ETV Bharat / state

పడవ ప్రమాదంలో ... గుంటూరు జిల్లా యువకుడు మృతి - ap-gnt-28-15-eg-boat-gallanthu-avb-ap10032_15092019222214_1509f_02374_

పడవ బోల్తా ఘటనతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాధచాయాలు అలుముకున్నాయి. ప్రమాదంలో నులకపేటకు చెందిన కృష్ణకుమార్​ అనే యువకుడు మృతి చెందాడు.

పడవ ప్రమాదంలో ... గుంటూరు జిల్లా యువకుడు మృతి
author img

By

Published : Sep 16, 2019, 6:09 AM IST

తూర్పుగోదావరి జిల్లా పడవబోల్తా ఘటనలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటకు చెందిన కృష్ణకిషోర్ మృతి చెందాడు. కృష్ణకిషోర్ తన స్నేహితుడు సాయితో కలిసి ఆదివారం ఉదయం పాపికొండల విహారయాత్రకు వెళ్లాడు. కృష్ణకిషోర్ తన తల్లి విజయభారతికి ఫోన్ చేసి పాపికొండలకు వెళ్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. ప్రమాదం విషయం తెలిసిన దగ్గర్నుంచి కిషోర్ చరవాణి స్వీచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఆరోగ్యరీత్యా కిషోర్ మరణ వార్తను వారికి తెలియజేయలేదు. కిషోర్ మరణ వార్తతో నులకపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం రాత్రి వరకు తమ ముందు తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా కనిపించకపోవడంతో చుట్టుపక్కలవారు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పడవ ప్రమాదంలో ... గుంటూరు జిల్లా యువకుడు మృతి

తూర్పుగోదావరి జిల్లా పడవబోల్తా ఘటనలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటకు చెందిన కృష్ణకిషోర్ మృతి చెందాడు. కృష్ణకిషోర్ తన స్నేహితుడు సాయితో కలిసి ఆదివారం ఉదయం పాపికొండల విహారయాత్రకు వెళ్లాడు. కృష్ణకిషోర్ తన తల్లి విజయభారతికి ఫోన్ చేసి పాపికొండలకు వెళ్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. ప్రమాదం విషయం తెలిసిన దగ్గర్నుంచి కిషోర్ చరవాణి స్వీచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఆరోగ్యరీత్యా కిషోర్ మరణ వార్తను వారికి తెలియజేయలేదు. కిషోర్ మరణ వార్తతో నులకపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం రాత్రి వరకు తమ ముందు తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా కనిపించకపోవడంతో చుట్టుపక్కలవారు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పడవ ప్రమాదంలో ... గుంటూరు జిల్లా యువకుడు మృతి

ఇవీ చదవండి

వచ్చే ఏడాది నుంచి అన్ని కళాశాలల్లో ''ఇంజినీర్స్ డే''

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, కోసురువారిపాలెం
సెల్.9299999511

కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం , వేకనూరు పంచాయతీ శివారు గుడివాక వారి పాలెం లో చెరువులో పసీకిరీగా ఉన్న నీరు ను కుళాయి ద్వారా ఇచ్చిన నీటిని త్రాగునీటిగా ఉపయోగించ డంతో గ్రామంలో ఆనారోగ్యాలు బారిన పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికే 80 శాతం మందికి జ్వరాలతో బాధపడుతున్నామని తెలిపారు.

స్క్రిప్ట్, విజువల్స్ ftp ద్వారా పంపడమైనది.


Body:చెరువులో పచ్చ నీరే ప్రజలకు త్రాగునీరు


Conclusion:చెరువులో పచ్చ నీరే ప్రజలకు త్రాగునీరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.