ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు - guntur

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడేపల్లి మండలం పోలకంపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
author img

By

Published : Mar 22, 2019, 2:15 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు వేశారు. తాడేపల్లి మండలం పోలకంపాడులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లా స్థానానికి జరుగుతున్న ఎన్నికల కోసం ఇక్కడ పోలింగ్ కేంద్రం కేటాయించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు వేశారు. తాడేపల్లి మండలం పోలకంపాడులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లా స్థానానికి జరుగుతున్న ఎన్నికల కోసం ఇక్కడ పోలింగ్ కేంద్రం కేటాయించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.