ETV Bharat / state

'శాసనమండలి వాయిదా.. నైతికంగా మా విజయమే' - శాసనమండలిపై అమరావతి రైతుల వార్తలు

శాసనమండలి వాయిదా పడటం నైతికంగా తమకు విజయమని రాజధాని రైతులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరారు.

capital farmers comments on council
మండలి వాయిదాపై అమరావతి రైతుల స్పందన
author img

By

Published : Jun 18, 2020, 12:14 AM IST

శాసనమండలి వాయిదా పడటంపై రాజధాని రైతులు, అమరావతి ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు మండలి సాంకేతిక కమిటీకి పంపారని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉండగా... ప్రభుత్వం బలవంతంగా రెండు బిల్లుల్ని మళ్లీ ప్రవేశపెట్టడం తమను ఇబ్బంది పెట్టడానికేనని ఆరోపించారు. తాజాగా మండలి వాయిదా పడటం నైతికంగా తమ విజయమని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు కోరారు.

ఇదీ చూడండి:

శాసనమండలి వాయిదా పడటంపై రాజధాని రైతులు, అమరావతి ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు మండలి సాంకేతిక కమిటీకి పంపారని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉండగా... ప్రభుత్వం బలవంతంగా రెండు బిల్లుల్ని మళ్లీ ప్రవేశపెట్టడం తమను ఇబ్బంది పెట్టడానికేనని ఆరోపించారు. తాజాగా మండలి వాయిదా పడటం నైతికంగా తమ విజయమని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు కోరారు.

ఇదీ చూడండి:

'వైకాపా నేతలు మండలిలో నానా హంగామా చేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.