ETV Bharat / state

248వ రోజూ ఉద్ధృతంగా అమరావతి రైతుల నిరసనలు

author img

By

Published : Aug 21, 2020, 3:13 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 248వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగాయి.

Amravati farmers' protests on the 248th day in guntur district
248 వ రోజూ ఉద్ధృతంగా అమరావతి రైతుల నిరసనలు

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న దీక్షలు 248వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు మండలంలోని వెలగపూడి, తుళ్లూరు, మందడం, పెదపరిమి, అబ్బిరాజుపాలెం, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నప్పటికీ... కేంద్రం ఎందుకు స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

248 వ రోజూ ఉద్ధృతంగా అమరావతి రైతుల నిరసనలు

ఇదీచదవండి.

శ్రీశైలం విద్యుత్​ కేంద్రం అగ్ని ప్రమాదంలో మూడు మృతదేహాలు లభ్యం

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న దీక్షలు 248వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు మండలంలోని వెలగపూడి, తుళ్లూరు, మందడం, పెదపరిమి, అబ్బిరాజుపాలెం, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నప్పటికీ... కేంద్రం ఎందుకు స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

248 వ రోజూ ఉద్ధృతంగా అమరావతి రైతుల నిరసనలు

ఇదీచదవండి.

శ్రీశైలం విద్యుత్​ కేంద్రం అగ్ని ప్రమాదంలో మూడు మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.