ETV Bharat / state

అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ అమ్మవారికి పూజలు

author img

By

Published : Oct 23, 2020, 6:34 PM IST

అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ.. దీక్షా శిబిరాలలో రైతులు అమ్మవారికి పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకుని అమరావతిని కాపాడాలని కోరారు.

amaravath protest
అమరావతి ఆందోళనలు

ప్రధాని నరేంద్ర మోదీనే అమరావతిని కాపాడాలని కోరుతూ.. రైతులు ఉద్ధండరాయునిపాలెంలో ఆందోళన నిర్వహించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 311వ రోజు ఆందోళన కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెంలో నిరసన దీక్షలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. మందడం, అబ్బరాజుపాలెంలోని దీక్షా శిబిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.

ఇవీ చదవండి..

ప్రధాని నరేంద్ర మోదీనే అమరావతిని కాపాడాలని కోరుతూ.. రైతులు ఉద్ధండరాయునిపాలెంలో ఆందోళన నిర్వహించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 311వ రోజు ఆందోళన కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెంలో నిరసన దీక్షలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. మందడం, అబ్బరాజుపాలెంలోని దీక్షా శిబిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.

ఇవీ చదవండి..

చెక్​డ్యామ్​ వద్ద సెల్ఫీ... తల్లి మృతి, కుమారుడు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.