ETV Bharat / state

నాలుగు నెలల పాలన జనరంజకం:ఎమ్మెల్యే కొండేటి

author img

By

Published : Oct 20, 2019, 7:09 PM IST

వైకాపా ప్రభుత్వం నాలుగు నెలల పాలనలో రాష్ట్రం జనరంజకంగా సాగుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.

వైకాపా ప్రభుత్వ పాలన జనరంజకం..ఎమ్మెల్యే చిట్టిబాబు
వైకాపా ప్రభుత్వ పాలన జనరంజకం..ఎమ్మెల్యే చిట్టిబాబు


వైకాపా నాలుగు నెలల ప్రభుత్వ పాలన జనరంజకంగా సాగుతుందని పి
.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ వాహనం వంటి అనేక పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు. గతంలో ఎవరు అమలు చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కొత్త పథకాలను తీసుకొస్తున్నారని అభినందించారు.

ఇదీ చదవండి:అతి ఏదయినా సమస్యే.. వ్యాయామం సైతం!

వైకాపా ప్రభుత్వ పాలన జనరంజకం..ఎమ్మెల్యే చిట్టిబాబు


వైకాపా నాలుగు నెలల ప్రభుత్వ పాలన జనరంజకంగా సాగుతుందని పి
.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ వాహనం వంటి అనేక పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు. గతంలో ఎవరు అమలు చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కొత్త పథకాలను తీసుకొస్తున్నారని అభినందించారు.

ఇదీ చదవండి:అతి ఏదయినా సమస్యే.. వ్యాయామం సైతం!

Intro:యాంకర్ వాయిస్
వైకాపా నాలుగు నెలల ప్రభుత్వ పాలన జనరంజకంగా సాగుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు పి గన్నవరం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గ్రామ సచివాలయం మొదలవుతుంది వైయస్సార్ వాహనం వరకు ఇప్పటికే అనేక పథకాలు అమలు చేశారని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని అభినందించారు రానున్న రోజుల్లో మరిన్ని మంచి పథకాలు ప్రభుత్వం నుంచి వస్తాయని ఎమ్మెల్యే చిట్టి బాబు తెలిపారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:ఎమ్మెల్యే ప్రెస్ మీట్


Conclusion:ఎమ్మెల్యే చిట్టిబాబు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.