ETV Bharat / state

పంట కాలువలో మహిళ మృతదేహం.. హత్య అని పోలీసుల అనుమానం - women dead body found in canal at amalapuram

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ప్రధాన పంట కాలువలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె శరీరాన్ని రాయితో కట్టి ఉండటం గమనించిన పోలీసులు.. హత్యగా భావిస్తున్నారు.

women dead body found in canal at amalapuram
పంట కాలువలో మహిళ మృతదేహం
author img

By

Published : Mar 29, 2021, 4:50 PM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పంట కాలువలో మృతదేహం కలకలం సృష్టించింది. స్థానిక ప్రధాన పంట కాలువలో డెడ్​బాడీని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని బయటకు తీశారు. మృతదేహానికి రాయికి కట్టి ఉన్నందున ఈ ఘటనను పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పంట కాలువలో మృతదేహం కలకలం సృష్టించింది. స్థానిక ప్రధాన పంట కాలువలో డెడ్​బాడీని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని బయటకు తీశారు. మృతదేహానికి రాయికి కట్టి ఉన్నందున ఈ ఘటనను పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

'కోర్టు వద్దని చెప్పినా మా ఇళ్లు కూలగొట్టేస్తున్నారు.. మీరే ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.