తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం నాగుల్లంకలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా దాతలు కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామంలోని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి... తన మిత్రబృందంతో కలిసి సుమారు 2 వేల కుటుంబాలకు కూరగాయలు సమకూర్చగా... ఎమ్మెల్యే వాటిని ప్రజలకు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు.
ఇవీ చదవండి: