ETV Bharat / state

శేష వాహనంపై ఊరేగిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి...

author img

By

Published : Nov 5, 2020, 10:19 AM IST

కోనసీమ తిరుపతి అయిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శేష వాహనంపై ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు విరివిగా పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Vadapalli Venkateswara Swamy
శేష వాహనంపై ఊరేగిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి...

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ స్తంభం వద్ద వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు .అనంతరం స్వామి వారిని పరవాసుదేవ అలంకరణ చేసి శేష వాహనంపై ఊరేగించారు. కనుల పండువగా సాగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

శేష వాహనంపై ఊరేగిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి...

ఇదీ చదవండీ...శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ స్తంభం వద్ద వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు .అనంతరం స్వామి వారిని పరవాసుదేవ అలంకరణ చేసి శేష వాహనంపై ఊరేగించారు. కనుల పండువగా సాగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

శేష వాహనంపై ఊరేగిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి...

ఇదీ చదవండీ...శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.