కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం నిర్వహించారు. అనంతరం యోగ నరసింహ అలంకరణలో స్వామివారి సింహ వాహనంపై ఊరేగారు.
ఇదీ చదవండీ...