ETV Bharat / state

గోవింద నామస్మరణతో మారుమోగిన వాడపల్లి

author img

By

Published : Dec 19, 2020, 12:43 PM IST

ధనుర్మాసం సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

vadapalli venkateswar swamy
vadapalli venkateswar swamy

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ఓ వైపు ధనుర్మాసం, మరో వైపు ఏడు శనివారాల నోము నోచుకునే భక్తుల గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో క్యూలైన్లు, ఆలయ ఆవరణం కిక్కిరిసిపోయింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ఓ వైపు ధనుర్మాసం, మరో వైపు ఏడు శనివారాల నోము నోచుకునే భక్తుల గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో క్యూలైన్లు, ఆలయ ఆవరణం కిక్కిరిసిపోయింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: వాహన తనిఖీలు: కేజీ బంగారం, 6.50 కేజీల వెండి స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.