ETV Bharat / state

ఎస్బీఐలో చోరీ.. రూ.18 లక్షలు అపహరణ - తూర్పు గోదావరి జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో చోరీ

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో చోరీ జరిగింది. దుండగులు సుమారు రూ.18 లక్షలు అపహరించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

unknown persons Theft at State Bank of India
మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీ
author img

By

Published : Jan 26, 2020, 11:38 AM IST

స్టేట్​ బ్యాంకు శాఖలో చోరీ.. రూ.18 లక్షలు అపహరణ

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం 18 లక్షల 76 వేల రూపాయలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమైదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్టేట్​ బ్యాంకు శాఖలో చోరీ.. రూ.18 లక్షలు అపహరణ

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం 18 లక్షల 76 వేల రూపాయలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమైదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి...

లక్ష్మీపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం

Intro:తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం లోని మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయం లో 18 లక్షల 76 వేల రూపాయలు చోరీకి గురైనట్లు గుర్తించారు మొన్న రాత్రి బ్రాంచ్ కార్యాలయం లో దుండగులు చోరీకి ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు ఈ బ్యాంకులో 18 లక్షల 75 వేల రూపాయలు చోరీ జరిగినట్లు గుర్తించారు దీనిపై పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:ఎస్బిఐ లో చోరీ


Conclusion:చోరీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.