తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం 18 లక్షల 76 వేల రూపాయలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమైదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి...