ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లాలో 1000 కిలోల గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 1000 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Nov 7, 2021, 10:04 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో 1000 కిలోల గంజాయి పట్టివేత
తూర్పు గోదావరి జిల్లాలో 1000 కిలోల గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం గొడ్లగూడెం వద్ద వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో ఒడిశా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఐదుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం గొడ్లగూడెం వద్ద వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో ఒడిశా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఐదుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: Papikondalu Boating Trip: పాపికొండల బోటింగ్..యాత్రికులతో బయల్దేరిన బోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.