తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో.. 9 దుకాణాల్లో దొంగతనం జరిగింది. మరో మూడు దుకాణాల్లో చోరీకి విఫలయత్నం చేశారు. ప్రధాన కూడలి మొదలుకొని.. హై స్కూల్ కూడలి వరకు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పి.గన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ జి.సురేంద్ర.. దొంగతనం జరిగిన దుకాణాలను పరిశీలించారు. దుండగులు అపహరించిన సొమ్ముల వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: విషాదం: