ETV Bharat / state

మహిళలపై దాడులను అరికట్టాలి: తెదేపా

author img

By

Published : Dec 14, 2020, 5:01 PM IST

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని తెదేపా నేతలు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మహిళపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు

tdp protest against attacks on women at amalapuram
tdp protest against attacks on women at amalapuram

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.