ETV Bharat / state

ప్రభుత్వ విధానాల వల్లే కార్మికుల ఆత్మహత్యలు: చినరాజప్ప - ఏపీ ప్రభుత్వంపై మాజీ హోంమంత్రి ఆగ్రహం

ప్రభుత్వం ఏర్పడి 5నెలలు గడుస్తున్నా ఇంకా ఇసుక సమస్య పరిష్కరించలేకపోతుందని తెలుగుదేశం నేత చినరాజప్ప విమర్శించారు. ప్రభుత్వ విధానాల వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

author img

By

Published : Nov 11, 2019, 10:18 AM IST

ఇసుక కొరతపై ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. తూర్పుగోదావరిజిల్లా రాజానగరం మండలంలోని దివాన్ చెరువులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఇసుక కొరత కారణంగా అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి స్పందిచటంలేదని ఆరోపించారు. గోదావరిలోని చాలా రేవుల్లో ఇసుక లభ్యమవుతున్నా రాష్ట్ర ప్రజలకు అందడం లేదని... ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందన్నారు. పేదలు ఇల్లు కట్టుకోవటానికి ఇసుక లేక నానా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక కొరతపై ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. తూర్పుగోదావరిజిల్లా రాజానగరం మండలంలోని దివాన్ చెరువులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఇసుక కొరత కారణంగా అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి స్పందిచటంలేదని ఆరోపించారు. గోదావరిలోని చాలా రేవుల్లో ఇసుక లభ్యమవుతున్నా రాష్ట్ర ప్రజలకు అందడం లేదని... ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందన్నారు. పేదలు ఇల్లు కట్టుకోవటానికి ఇసుక లేక నానా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి- 'వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్​గా మార్చారు'

Intro:AP_RJY_87_10_Chinna_Rajappa_ Sand_AVB_AP10023

ETV Bharat: Satyanarayana (RJY CITY)

Rajamahendravaram.


(. ) తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండల దివాన్ చెరువు ఓ పంక్షన్ హాల్లో మార్గాన్ని సత్యనారాయణ శ్రీమతి లక్ష్మీ దంపతుల కుమారుడు నిశ్చితార్థం కు రాష్ట్ర మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ,రెడ్డి సుబ్రమణ్యం, తదితర అధికారులు తదితరులు హాజరయ్యారు. నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరత అందరూ గగ్గోలు పడుతున్నారని, అన్ని పార్టీలు నిరసన తెలిపిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయ్యిందని ఇసుక దొరకని పరిస్థితి నెలకొందని, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండుసార్లు నిరసన తెలిపిందాని అన్నారు. చంద్రబాబు నాయుడు 14వ తారీఖున విజయవాడలో నిరసన చేయనున్నారని రాజప్ప చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి నిన్న ఇసుక గురించి మాట్లాడుతూ ఇసుక గురించి చనిపోవడం లేదని, సహజంగా చనిపోతున్నారని, ఉపాధి లేక కాదని అంటున్నాడు .ఈ రోజున చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాడు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు జైలు కాదు జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళతారని తొందర్లో కూడా బెల్ రద్దు అవుతుందని చిన్న రాజప్ప అన్నారు.

byte.

మాజీ హోం మంత్రి --- చిన్న రాజప్ప


Body:AP_RJY_87_10_Chinna_Rajappa_ Sand_AVB_AP10023


Conclusion:AP_RJY_87_10_Chinna_Rajappa_ Sand_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.