ETV Bharat / state

వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి

author img

By

Published : Mar 13, 2020, 11:54 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

SV Krishna Reddy who visited Vadapalli Venkateswaraswamy
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్​.వి.కృష్ణారెడ్డి
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్​.వి.కృష్ణారెడ్డి

వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్​.వి.కృష్ణారెడ్డి

ఇదీ చదవండి.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న బ్యాలెట్ బాక్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.