ETV Bharat / state

మడ అడవుల్లో వేసవి విడిది

మండుటెండల నుంచి ప్రజలకు ఉపసమనం కలిగించేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని మడ అడవులు వేసవి విడిదిగా మారాయి. పర్యాటకులకు తగ్గట్టుగా సకల సౌకర్యాలను జిల్లా వన్యప్రాణి, అటవీ సంరక్షణ సిబ్బంది అందిస్తున్నారు.

author img

By

Published : May 6, 2019, 4:53 PM IST

వేసవి విడిదిగా మారిన మడ అడవులు

ఫొని తుపాను ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజలు ఉపశమనం పొందేందుకు ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి వేసవి విడిదిగా మారాయి తూర్పుగోదావరి జిల్లాలోని మడ అడవులు.
256 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పచ్చని మడ అడవులు... మండు టెండల నుంచి ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. అడవిలోని రకరకాల పక్షులు, జంతువులతోపాటు గోదావరి నది పాయలు, బోటు షికారు యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రత్యేక వాహనాలపై ఇక్కడకి చేరుకుంటున్నారు.
జిల్లా వన్యప్రాణి, అటవీ సంరక్షణ సిబ్బంది పర్యాటకులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

వేసవి విడిదిగా మారిన మడ అడవులు

ఫొని తుపాను ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజలు ఉపశమనం పొందేందుకు ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి వేసవి విడిదిగా మారాయి తూర్పుగోదావరి జిల్లాలోని మడ అడవులు.
256 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పచ్చని మడ అడవులు... మండు టెండల నుంచి ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. అడవిలోని రకరకాల పక్షులు, జంతువులతోపాటు గోదావరి నది పాయలు, బోటు షికారు యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రత్యేక వాహనాలపై ఇక్కడకి చేరుకుంటున్నారు.
జిల్లా వన్యప్రాణి, అటవీ సంరక్షణ సిబ్బంది పర్యాటకులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

వేసవి విడిదిగా మారిన మడ అడవులు
Intro:ap_cdp_16_06_jilla_lo_anthrakes_ab_c2
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతోంది. ఉన్నట్టుండి జీవాలు కుప్పకూలి పోతున్నాయి. ఏడాదిపాటు పెంచుకున్న గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప శివారులోని ఖాదర్ ఖాన్ కొట్టాలు పొలాల్లో గొర్రెలు, మేకలను మేపు కుంటున్నారు. అందులో సుమారు ఇరవై ఒక్క గొర్రెలు ముక్కులో నోట్లో నుంచి రక్తం కక్కుకుని మూడు నిమిషాల వ్యవధిలోనే చనిపోయాయి. వారం రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయం ఈటీవీ భారత్- ఈనాడు దృష్టికి రావడంతో స్థలానికి వెళ్లారు. అప్పటికే కొన్ని గొర్రెలు చనిపోయాయి ఉన్నాయి. కానీ జిల్లాలో మాత్రం అంత్రాక్స్ నివారణ టీకా మందులు లేకపోవడంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ఎలా వచ్చిందో తెలియలేదంటే గొర్రెల కాపరులు వాపోతున్నారు. ఆంత్రాక్స్ వ్యాధి తో చనిపోయిన గొర్రెలను అవగాహన లేకపోవడంతో గొర్రెల కాపరులు అలాగే వదిలేశారు. ఆ బ్యాక్టీరియాలు గాల్లో కలిసిపోయాయి. ఇది చాలా ప్రమాదకరం అధికారులు వెంటనే ఆంత్రాక్స్ వ్యాధి పై టీకాలు వెయ్యాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు. ఒక్కో 9 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
byte: ప్రసాద్, గొర్రెల కాపలాదారులు, కడప.


Body:జిల్లాలో అంత్రాక్స్


Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.