తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రైవేట్ బస్సులో గంజాయి పట్టుబడింది. కాకినాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో ఇద్దరు వ్యక్తుల బ్యాగులో గంజాయి ఉన్నట్లు డ్రైవర్ గుర్తించారు.
కాకినాడ రూరల్ సర్పవరం సెంటర్ వద్ద ఆ వ్యక్తుల సంచులను తనిఖీ చేసిన బస్సు డ్రైవర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: