ETV Bharat / state

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల

author img

By

Published : Aug 31, 2020, 11:37 AM IST

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 7.80 అడుగులకు చేరింది.

Release of water downstream from Dhavaleswaram Barrage
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 7.80 అడుగులకు చేరింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 2.39 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 9 వేల 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 7.80 అడుగులకు చేరింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 2.39 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 9 వేల 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి: గరిష్ట స్థాయికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.