ETV Bharat / state

మరికాసేపట్లో..అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం

author img

By

Published : Feb 23, 2021, 1:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మరికాసేపట్లో రథోత్సవం ప్రారంభంకానుంది. దాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు అంతర్వేదికి చేరుకున్నారు.

rathotsavam
రథోత్సవం

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మధ్యాహ్నం 2.30గంటలకు రథోత్సవం ప్రారంభంకానుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీసంఖ్యలో బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణం నిన్న రాత్రి కన్నుల పండువగా జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మధ్యాహ్నం 2.30గంటలకు రథోత్సవం ప్రారంభంకానుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీసంఖ్యలో బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణం నిన్న రాత్రి కన్నుల పండువగా జరిగింది.

ఇదీ చదవండి: నయనానందం.. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.