రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులకు సంబంధించి ఎమ్మెల్యేతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు.
ఇదీ చదవండి: