ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజా - వాడపల్లి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే రాజా

తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులకు సంబంధించి ప్రత్యేక పూజలు చేశారు.

వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజా
author img

By

Published : Oct 14, 2019, 9:01 AM IST

Updated : Oct 14, 2019, 12:49 PM IST

వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజా

రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులకు సంబంధించి ఎమ్మెల్యేతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు.

వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజా

రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులకు సంబంధించి ఎమ్మెల్యేతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు.

ఇదీ చదవండి:

రైతుభరోసాకు రూ.5,510 కోట్లు విడుదల

Intro:AP_RJY_57_13_CHAIRMEN_PUJALU_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు.Body:ఆలయానికి తొలిసారిగా రావడంతో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామినీ దర్శించుకుని పూజలు చేశారుConclusion:ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులకు సంబంధించి రాజా అర్చకులు పూజలు చేయించారు
Last Updated : Oct 14, 2019, 12:49 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.