గోదావరి వరదలతో పశుగ్రాసం దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులకు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన గుణ్నం రాంబాబు... అండగా నిలిచారు. ఎండుగడ్డి అందించారు.
మండలంలోని బడుగువానిలంక, మడికి, మూలస్థానం లంకల్లోని రైతులకు 12 టన్నుల గడ్డిని పంపిణీ చేశారు. రాంబాబుకు.. రైతులంతా ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: