ETV Bharat / state

పంచాయతీ కార్యదర్శుల దాతృత్వం.. సీఎం సహాయనిధికి భారీ విరాళం - east godavari latest news update

ముఖ్యమంత్రి సహాయ నిధికి పంచాయితీ కార్యదర్శులు రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. నగదును ఎమ్మెల్యే చిట్టిబాబుకు అందజేయగా దాతలను ఆయన అభినందించారు.

Panchayat Secretaries donate
సీఎం సహాయనిధికి పంచాయతీ కార్యదర్శుల భారీ విరాళం
author img

By

Published : Jun 10, 2020, 7:40 AM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు దాతృత్వం చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి రెండు లక్షల రూపాయలు వితరణగా అందించారు.

ఈ మొత్తాన్ని పోతవరంలోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు నగదు రూపంలో అందించారు. ఎమ్మెల్యే చిట్టిబాబు వారిని అభినందించారు.

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు దాతృత్వం చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి రెండు లక్షల రూపాయలు వితరణగా అందించారు.

ఈ మొత్తాన్ని పోతవరంలోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు నగదు రూపంలో అందించారు. ఎమ్మెల్యే చిట్టిబాబు వారిని అభినందించారు.

ఇవీ చూడండి:

అధికారులపై వైకాపా నేత ఆగ్రహం.. సచివాలయానికి తాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.