ETV Bharat / state

వెదిరేశ్వరంలో రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి

author img

By

Published : Jul 11, 2020, 9:31 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి రేబిస్ వ్యాధితో మృతి చెందాడు. వెదిరేశ్వరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్​కు గత నెలలో కుక్క కాటు వేయడంతో అతనికి రేబిస్ వ్యాధి సోకింది.

one person dead with  Rabies  Disease at vedhireshvaram
వెదిరేశ్వరంలో రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో రేబిస్ వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెదిరేశ్వరం గ్రామానికి చెందిన రాయుడు వీర దుర్గాప్రసాద్(30)ను గత నెల మూడో తేదిన పిచ్చికుక్క కరిచింది. దీంతో ఊబలంక పిహెచ్​సీలో చికిత్స చేయించుకున్నాడు. ఈ నెల 9వ తేదిన అనారోగ్యంగా ఉండటంతో కుటుంబసభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి సోకడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో రేబిస్ వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెదిరేశ్వరం గ్రామానికి చెందిన రాయుడు వీర దుర్గాప్రసాద్(30)ను గత నెల మూడో తేదిన పిచ్చికుక్క కరిచింది. దీంతో ఊబలంక పిహెచ్​సీలో చికిత్స చేయించుకున్నాడు. ఈ నెల 9వ తేదిన అనారోగ్యంగా ఉండటంతో కుటుంబసభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి సోకడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

ఇదీ చదవండి: 'మరపడవల్లో భౌతికదూరం తప్పనిసరి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.