ETV Bharat / state

కారు, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి

తూర్పుగోదావరి జిల్లా చొప్పెల్ల జాతీయరహదారిపై...కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా...మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Oct 1, 2019, 11:58 PM IST

కారు, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మూలస్థాన అగ్రహారానికి చెందిన రేలంగి నాగేశ్వరరావు, అల్లం గంగారావులు మోటార్ సైకిల్​పై రోడ్డు దాటుతుండగా...రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా... గంగారావుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మూలస్థాన అగ్రహారానికి చెందిన రేలంగి నాగేశ్వరరావు, అల్లం గంగారావులు మోటార్ సైకిల్​పై రోడ్డు దాటుతుండగా...రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా... గంగారావుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం..

Intro:ap_tpg_841_gramasachivalyaanm_ab_ap10162


Body:గ్రామ సచివాలయ ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం ఏలూరులోని సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లో మంగళవారం నిర్వహించారు . జిల్లా నలు మూలల నుంచి వచ్చిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను చూపించారు. ఏఎన్ఎం అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాలు మాత్రమే అధికారులు పరిశీలించారు. జి ఎన్ ఎమ్, బిఎస్సి నర్సింగ్ , ఒకేషనల్ కోర్సులకు సంబంధించి అభ్యర్థుల పత్రాలను పరిశీలించలేదు. పరీక్షలు రాయి0చి, కాల్ లెటర్స్ ఎప్పుడు వెనక్కి పంపడం అన్యాయమన్నారు.
అధికారుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. రాత్రి పొద్దు పోయే వరకు ధ్రువ పత్రాల పరిశీలన కార్యక్రమం కొనసాగింది


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.