ETV Bharat / state

ద్విచక్ర వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం..చెలరేగిన మంటలు - యానంలో బైక్​లో మంటలు వార్తలు

ఓ ద్విచక్ర వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగిన ఘటన కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జరిగింది. ఈ ఘటనలో వాహనం దగ్ధమైంది.

motorcycle catches fire
motorcycle catches fire
author img

By

Published : Sep 11, 2020, 7:17 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఓ ద్విచక్ర వాహనానికి వెల్డింగ్​ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు ప్రయత్నించగా.. వాహనంలోని పెట్రోలు లీకై మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో అక్కడున్నవారంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ఇదీ చదవండి

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఓ ద్విచక్ర వాహనానికి వెల్డింగ్​ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు ప్రయత్నించగా.. వాహనంలోని పెట్రోలు లీకై మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో అక్కడున్నవారంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ఇదీ చదవండి

అంతర్వేది ఘటన చంద్రబాబు కుట్రే: రోజా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.