ETV Bharat / state

పారదర్శకంగా ఇళ్ల స్థలాల కేటాయింపు: ఎమ్మెల్యే

author img

By

Published : Sep 11, 2020, 11:56 AM IST

అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఆన్​లైన్ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను తూర్పుగోదావరి జిల్లా పోతవరంలో ఆయన ప్రారంభించారు.

MLA Kondetti Chittibabu
ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ ప్రక్రియ వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఆన్​లైన్ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను ఎమ్మెల్యే పోతవరంలో ప్రారంభించారు. నియోజకవర్గంలో సుమారు తొమ్మిది వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని ఎమ్మెల్యేె వెల్లడించారు.

ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ ప్రక్రియ వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఆన్​లైన్ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను ఎమ్మెల్యే పోతవరంలో ప్రారంభించారు. నియోజకవర్గంలో సుమారు తొమ్మిది వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని ఎమ్మెల్యేె వెల్లడించారు.

ఇదీ చదవండి: నేడు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.