ETV Bharat / state

రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Jun 13, 2020, 8:50 PM IST

రైతులు దళారీ వ్యవస్థ బారినపడకుండా... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సూచించారు.

MLA  distributed seeds to farmers at sompally east godavari district
రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా సోంపల్లిలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... రైతులు దళారీ వ్యవస్థ బారీన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా సోంపల్లిలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... రైతులు దళారీ వ్యవస్థ బారీన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఇసుక అక్రమాలపై భాజపా నిరసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.