ETV Bharat / state

కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది: మంత్రి తానేటి వనిత - వైకాపా పాలనలో ప్రతి ఇంటికి ఐదు నుంచి ఆరు సంక్షేమ పథకాలు

కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైకాపా శ్రేణులు చేపట్టిన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు.

ycp padayatra at rajamahendravaram
కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది: మంత్రి తానేటి వనిత
author img

By

Published : Nov 9, 2020, 10:45 PM IST

వైకాపా పాలనలో ప్రతి ఇంటికి ఐదు నుంచి ఆరు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైకాపా నగర కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం చేపట్టిన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ ఫథకాలు అమలుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

దిశ చట్టాన్ని కేంద్రం అనుమతించకపోయినా.. దిశ స్టేషన్లలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని మంత్రి చెప్పారు.

వైకాపా పాలనలో ప్రతి ఇంటికి ఐదు నుంచి ఆరు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైకాపా నగర కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం చేపట్టిన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ ఫథకాలు అమలుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

దిశ చట్టాన్ని కేంద్రం అనుమతించకపోయినా.. దిశ స్టేషన్లలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని మంత్రి చెప్పారు.

ఇదీ చూడండి:

వర్సిటీల్లో పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.