ETV Bharat / state

క్షణ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న భక్త కోటి

author img

By

Published : Feb 21, 2020, 1:40 PM IST

తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ముక్తి కాంత సమేత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పితృదేవతలను తలుస్తూ.. పిండ ప్రదానాలు చేశారు. పరమశివుడికి వేద పండితులు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Mukti Kantha Sametha kshana Mukteshwaram Swami temple
తూర్పు గోదావరి జిల్లా క్షణ ముక్తేశ్వరం స్వామి ఆలయంలో మహాశివరాత్రి
తూర్పు గోదావరి జిల్లా క్షణ ముక్తేశ్వరం స్వామి ఆలయంలో మహాశివరాత్రి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ముక్తి కాంత సమేత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పితృదేవతలను తలుస్తూ.. పిండ ప్రదానాలు చేశారు. ఆ పరమశివుడికి వేద పండితులు పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

ఇవీ చూడండి...

'సమాజహితం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి'

తూర్పు గోదావరి జిల్లా క్షణ ముక్తేశ్వరం స్వామి ఆలయంలో మహాశివరాత్రి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ముక్తి కాంత సమేత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పితృదేవతలను తలుస్తూ.. పిండ ప్రదానాలు చేశారు. ఆ పరమశివుడికి వేద పండితులు పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

ఇవీ చూడండి...

'సమాజహితం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.