గోదావరి వరద కష్టాలు ఏజన్సీ వాసులను వీడటం లేదు. దేవీపట్నం మండల పరిధికి సంబంధించి జల దిగ్బంధంలో 30గ్రామాలు ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు బాధ్యత లేకుండా ఉంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి