ETV Bharat / state

మృతదేహంతో ధర్నాకు దిగిన కార్మికులు

తూర్పుగోదావరి జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాళ్ల ఏసు...చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం జరిగినా అధికారులు స్పందించటం లేదని మృతదేహంతో కుటుంబసభ్యలు, తోటి కార్మికులు ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Aug 22, 2019, 10:35 AM IST

మృతదేహంతో కార్మికులు ధర్నా
మృతదేహంతో కార్మికులు ధర్నా

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్ళ ఏసు(35) అనే వ్యక్తిపై నుండి లారీ దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన ఏసును కుటుంబసభ్యులు కాకినాడ ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం జరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడంతో...అధికారులు, తోటి కార్మికులు మృతదేహంతో ధర్నాకు దిగారు. కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: బియ్యపు గింజంత టేబుల్​ ఫ్యాన్.. అగ్గిపెట్టెలో పట్టేంత ఛార్జింగ్ లైట్

మృతదేహంతో కార్మికులు ధర్నా

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్ళ ఏసు(35) అనే వ్యక్తిపై నుండి లారీ దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన ఏసును కుటుంబసభ్యులు కాకినాడ ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం జరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడంతో...అధికారులు, తోటి కార్మికులు మృతదేహంతో ధర్నాకు దిగారు. కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: బియ్యపు గింజంత టేబుల్​ ఫ్యాన్.. అగ్గిపెట్టెలో పట్టేంత ఛార్జింగ్ లైట్

Intro:ap_tpg_81_21_punadipustakalapampinee_ab_ap10162


Body:విద్యార్థులకు బలమైన పునాది వేయడం ద్వారా వారి భవిష్యత్తుకు కృషిచేయాలని దెందులూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి సెటి వెల్ సీఈవో సుబ్బిరెడ్డి అన్నారు దెందులూరు మండల వనరుల కేంద్రం లో పునాది ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఎం ఈ ఓ ఓ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మాట్లాడుతూ పాఠశాలలో మరమ్మతులుకు సంబంధించి 14 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పునాది పుస్తకాల రూపకల్పన చేశారు ఎంపీడీవో లక్ష్మి తాసిల్దార్ శేషగిరి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు రోల్ మోడల్ అన్నారు అనంతరం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పునాది పుస్తకాలతో పాటు దృశ్యాలను అందించారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.