ETV Bharat / state

గోదావరి నదీ తీరంలో వెలిగిన కార్తిక దీపాలు

author img

By

Published : Dec 7, 2020, 8:38 AM IST

నాలుగవ కార్తిక సోమవారం కావటంతో తూర్పుగోదావరి జిల్లా గౌతమి గోదావరి నది తీరం సందడిగా మారింది. నది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి వదిలారు.

karthikamasam
గోదావరి నది తీరంలో వెలిగిన కార్తిక దీపాలు

తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కేంద్రపాలిత యానంలో కార్తికమాసం నాలుగవ సోమవారం కావటంతో గౌతమి గోదావరి నది తీరం సందడిగా మారింది. తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి వదిలారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే గోదావరిలో స్నానానికి పోలీసులు అనుమతించారు. ఆత్రేయ నది తీరాన కొలువై ఉన్న రాజరాజేశ్వరీ సమేత ఆలయంలో మూలవిరాట్టుకు వేద మంత్రోచ్చారణలు చేస్తూ అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగింది.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కేంద్రపాలిత యానంలో కార్తికమాసం నాలుగవ సోమవారం కావటంతో గౌతమి గోదావరి నది తీరం సందడిగా మారింది. తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి వదిలారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే గోదావరిలో స్నానానికి పోలీసులు అనుమతించారు. ఆత్రేయ నది తీరాన కొలువై ఉన్న రాజరాజేశ్వరీ సమేత ఆలయంలో మూలవిరాట్టుకు వేద మంత్రోచ్చారణలు చేస్తూ అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగింది.

ఇదీ చదవండి:

ఏలూరులోనూ విశాఖ తరహా విషాద పరిస్థితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.