ETV Bharat / state

రాష్ట్రంలో మార్పు జనసేనతోనే సాధ్యం: నాదెండ్ల మనోహర్

author img

By

Published : Feb 24, 2021, 7:13 AM IST

రాష్ట్రంలో మార్పు జనసేనతోనే సాధ్యమనీ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే మార్పు ప్రారంభమైనట్లు తెలుస్తోందని నాదెండ్ల మనోహర్ అన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని.. వెల్లడించారు.

nadendla manohar
జనసేన నేతల సమావేశం

రాష్ట్రంలో మార్పు జనసేనతోనే సాధ్యమని.. ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పంచాయతీ ఎన్నికలు చూస్తే మార్పు ప్రారంభమైనట్లు తెలుస్తోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జరిగిన పార్టీ కార్యక్రమానికి హాజరైన ఆయన.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో.. జనసేనతో మార్పు రాబోతుందని.. గ్రామ, మండల నియోజకవర్గస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ చేపడతారని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

రాష్ట్రంలో మార్పు జనసేనతోనే సాధ్యమని.. ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పంచాయతీ ఎన్నికలు చూస్తే మార్పు ప్రారంభమైనట్లు తెలుస్తోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జరిగిన పార్టీ కార్యక్రమానికి హాజరైన ఆయన.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో.. జనసేనతో మార్పు రాబోతుందని.. గ్రామ, మండల నియోజకవర్గస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ చేపడతారని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

జనసేన నేతల సమావేశం

ఇదీ చదవండి: పెరుగుతున్న చమురు ధరలు.. మాజీ ఎంపీ వినూత్న నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.