ETV Bharat / state

'మంత్రుల తీరు పాతసినిమాల్లో ముఠాల్లాగా ఉంది' - జగన్​పై జనసేన నేతల కామెంట్స్

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేస్తే.. ఆయనపై మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని జనసేన నాయకులు మండిపడ్డారు. మంత్రుల వ్యవహార శైలి పాతసినిమాల్లో ముఠాల్లాగా ఉందని ఎద్దేవా చేశారు.

'అధికార పార్టీ నాయకుల తీరు పాతసినిమాల్లో ముఠాల్లాగా ఉంది'
'అధికార పార్టీ నాయకుల తీరు పాతసినిమాల్లో ముఠాల్లాగా ఉంది'
author img

By

Published : Dec 31, 2020, 3:48 PM IST

రాష్ట్రంలో మంత్రుల వ్యాఖ్యలు, వారి తీరు అభ్యంతరకరంగా ఉందని జనసేన నాయకులు విమర్శించారు. అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి పాతసినిమాల్లో ముఠాల్లాగా ఉందని జనసేన నేత కందుల దుర్గేశ్ ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35 వేల చొప్పున పరిహారం అందించాలని పవన్ డిమాండ్ చేస్తే..ఆయనపై మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్నదాతలకు పరిహారం అందించకుంటే శాసనసభ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో మంత్రుల వ్యాఖ్యలు, వారి తీరు అభ్యంతరకరంగా ఉందని జనసేన నాయకులు విమర్శించారు. అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి పాతసినిమాల్లో ముఠాల్లాగా ఉందని జనసేన నేత కందుల దుర్గేశ్ ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35 వేల చొప్పున పరిహారం అందించాలని పవన్ డిమాండ్ చేస్తే..ఆయనపై మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్నదాతలకు పరిహారం అందించకుంటే శాసనసభ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి

తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.