ETV Bharat / state

విద్యార్థుల ఇళ్లకు జగనన్న గోరుముద్ద - undefined

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకులను వారింటికే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Jagananna Gorumudda Items Distribution
విద్యార్థుల ఇళ్లకు జగనన్న గోరుముద్ద
author img

By

Published : Mar 28, 2020, 5:18 PM IST

విద్యార్థుల ఇళ్లకు జగనన్న గోరుముద్ద

గురువారం జిల్లావ్యాప్తంగా జగనన్న గోరుముద్దను అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామ వార్డు వాలంటీర్లు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు అందజేశారు. 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు కిలో బియ్యం, 8 కోడిగుడ్డులు అందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కిలోన్నర బియ్యం, 8 కోడిగుడ్లు అందజేశారు.

ఇదీ చదవండి: తూర్పుగోదావరి జిల్లాలో అరటి రైతుల కష్టాలు

విద్యార్థుల ఇళ్లకు జగనన్న గోరుముద్ద

గురువారం జిల్లావ్యాప్తంగా జగనన్న గోరుముద్దను అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామ వార్డు వాలంటీర్లు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు అందజేశారు. 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు కిలో బియ్యం, 8 కోడిగుడ్డులు అందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కిలోన్నర బియ్యం, 8 కోడిగుడ్లు అందజేశారు.

ఇదీ చదవండి: తూర్పుగోదావరి జిల్లాలో అరటి రైతుల కష్టాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.