ETV Bharat / state

అమరావతి కోసం రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ - jac rally on capital city amaravathi at rajamahendravaram

మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకోవాలని... రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ నిర్వహించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.

jac rally on capital city amaravathi at rajamahendravaram
రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ
author img

By

Published : Jan 7, 2020, 3:13 PM IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ నిర్వహించింది. జగన్​ ప్రజల మనోభావాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. తప్పుడు నివేదికలతో నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.

రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ నిర్వహించింది. జగన్​ ప్రజల మనోభావాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. తప్పుడు నివేదికలతో నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.

రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ

ఇవీ చూడండి...

'29 గ్రామాల అభివృద్ధే చంద్రబాబుకు ముఖ్యమా?'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.