ETV Bharat / state

గిరిజన ఉపాధ్యాయుడు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన పీవో - తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో గిరిజన ఉపాధ్యాయుడు మల్లె మనసు అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రవీణ్ ఆదిత్య ఆవిష్కరించారు.

east godavari district
మల్లె మనలు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఐటీడీఏ
author img

By

Published : Jul 14, 2020, 9:53 PM IST

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం బొడ్లంక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పల్లాల లచ్చిరెడ్డి... గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి విధానాలపై మల్లె మనసు పేరుతో పుస్తకాన్ని రచించారు.

ఆ పుస్తకాన్ని ఇన్ఛార్జి పీవో ప్రవీణ్ ఆదిత్య ఐటీడీఏ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడు లచ్చిరెడ్డిని పీఓ అభినందించారు. రచయిత సోదరుడు పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం బొడ్లంక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పల్లాల లచ్చిరెడ్డి... గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి విధానాలపై మల్లె మనసు పేరుతో పుస్తకాన్ని రచించారు.

ఆ పుస్తకాన్ని ఇన్ఛార్జి పీవో ప్రవీణ్ ఆదిత్య ఐటీడీఏ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడు లచ్చిరెడ్డిని పీఓ అభినందించారు. రచయిత సోదరుడు పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

జీతాల బకాయిల కోసం.. సోయా కార్మికుల అర్థనగ్న ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.