తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం బొడ్లంక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పల్లాల లచ్చిరెడ్డి... గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి విధానాలపై మల్లె మనసు పేరుతో పుస్తకాన్ని రచించారు.
ఆ పుస్తకాన్ని ఇన్ఛార్జి పీవో ప్రవీణ్ ఆదిత్య ఐటీడీఏ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడు లచ్చిరెడ్డిని పీఓ అభినందించారు. రచయిత సోదరుడు పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: