ETV Bharat / state

HEAVY FLOOD: కాజ్​వే పై వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

author img

By

Published : Sep 13, 2021, 12:47 PM IST

గోదావరి నదికి వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. ముంపు గ్రామాల వాసులకు కష్టాలు తప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లా చాకలిపాలెం వద్ద కాజ్​వే పైనుంచి వరద ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కాజ్​వే పై నుంచి వరద
కాజ్​వే పై నుంచి వరదకాజ్​వే పై నుంచి వరద
కాజ్​వే పై నుంచి వరద

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని చాకలిపాలెం వద్ద కాజ్​వేపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆరు రోజుల నుంచి వరద తగ్గకపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్​వేను ఎత్తుగా నిర్మించాలని కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని.. ఫలితంగా తమకు ఈ అవస్థ తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వశిష్ట, వైనతేయ, గోదావరి నది పాయలో ఇప్పటికీ వరద కొనసాగుతూనే ఉంది.

ఇదీచదవండి.

NARA LOKESH: 'ఫ్యాన్​ గుర్తుకు ఓటేసి.. అదే ఫ్యాన్​కు ఉరివేసుకుంటున్నారు..!'

కాజ్​వే పై నుంచి వరద

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని చాకలిపాలెం వద్ద కాజ్​వేపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆరు రోజుల నుంచి వరద తగ్గకపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్​వేను ఎత్తుగా నిర్మించాలని కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని.. ఫలితంగా తమకు ఈ అవస్థ తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వశిష్ట, వైనతేయ, గోదావరి నది పాయలో ఇప్పటికీ వరద కొనసాగుతూనే ఉంది.

ఇదీచదవండి.

NARA LOKESH: 'ఫ్యాన్​ గుర్తుకు ఓటేసి.. అదే ఫ్యాన్​కు ఉరివేసుకుంటున్నారు..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.