ETV Bharat / state

హైకోర్టు తీర్పుపై హర్షం..అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం - doctor sudhakar news

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దళిత నాయకులు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైద్యుడు సుధాకర్ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై సీబీఐ దర్యాప్తుకి హైకోర్టు ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు.

east godavari district
హై కోర్టు తీర్పు పై హర్షం.. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం
author img

By

Published : May 23, 2020, 10:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దళిత నాయకులు అంబేడ్కర్​ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైద్యుడు సుధాకర్ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు.

సుధాకర్​ను అక్రమంగా సస్పెండ్ చేయడం, మానసికంగా వేధించడం, పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. సీబీఐ దర్యాప్తు ద్వారా న్యాయం సుధాకర్​కు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దళిత నాయకులు అంబేడ్కర్​ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైద్యుడు సుధాకర్ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు.

సుధాకర్​ను అక్రమంగా సస్పెండ్ చేయడం, మానసికంగా వేధించడం, పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. సీబీఐ దర్యాప్తు ద్వారా న్యాయం సుధాకర్​కు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది చదవండి కరోనా పాజిటివ్‌ కేసులకు ఇంట్లోనే చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.