తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో గ్రావెల్ తరలిస్తున్న లారీని అనపర్తి మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. కరోనా భయంతో ప్రజలు ఉంటే అక్రమంగా మట్టిని వందలాది లారీలతో తరలిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ ఈ విషయంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మట్టి తవ్వకాలపై రంగంపేట తహసీల్ధారు వై.జయకు సమాచారమిచ్చినట్టు రామకృష్ణా రెడ్డి తెలిపారు.
గ్రావెల్ లారీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే - గ్రావెల్ లారీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే
గ్రావెల్ తరలిస్తున్న లారీని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అడ్డుకున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరామన్నారు.
గ్రావెల్ లారీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో గ్రావెల్ తరలిస్తున్న లారీని అనపర్తి మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. కరోనా భయంతో ప్రజలు ఉంటే అక్రమంగా మట్టిని వందలాది లారీలతో తరలిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ ఈ విషయంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మట్టి తవ్వకాలపై రంగంపేట తహసీల్ధారు వై.జయకు సమాచారమిచ్చినట్టు రామకృష్ణా రెడ్డి తెలిపారు.