ETV Bharat / state

నరసాపురం మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ తొలి సమావేశం - నరసాపురం మున్సిపాలిటీలో తాజా సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీలో కొత్త పాలక వర్గ తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని విభిన్న సమస్యలపై కౌన్సిలర్లు చర్చించారు.

Narasapuram Municipality meeting
నరసాపురం మున్సిపాలిటీ సమావేశం
author img

By

Published : Mar 30, 2021, 6:49 PM IST

నరసాపురం మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ తొలి సమావేశం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ బర్రి శ్రీ వెంకటరమణ అధ్యక్షత వహించారు. పురపాలక సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

కౌన్సిలర్లు తమ ప్రాంతంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు హాజరై.. ప్రసంగించారు. కమిషనర్ పీఎం సత్యవేణి, అధికారులు.. పాల్గొన్నారు.

నరసాపురం మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ తొలి సమావేశం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ బర్రి శ్రీ వెంకటరమణ అధ్యక్షత వహించారు. పురపాలక సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

కౌన్సిలర్లు తమ ప్రాంతంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు హాజరై.. ప్రసంగించారు. కమిషనర్ పీఎం సత్యవేణి, అధికారులు.. పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఇనుప తుక్కుతో అద్భుత కళాఖండాలు... శ్రీనివాస్ ప్రతిభకు గవర్నర్ ప్రశంస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.