ETV Bharat / state

రామవరంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం - latest news on tdp services at ramavaram

లాక్​డౌన్ నేపథ్యంలో రామవరంలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తెదేపా నేతలు సన్మానించారు.

felicitation of sanitation workers at ramavaram
రామవరంలో పారిశుద్ధ్యకార్మికులకు సన్మానం
author img

By

Published : Apr 23, 2020, 10:12 AM IST

లాక్​డౌన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తెదేపా నేతలు సత్కరించారు. కార్మికుల సేవలు కొనియాడారు. అనంతరం వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించి కరోనాను పారదోలానని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తెదేపా నేతలు సత్కరించారు. కార్మికుల సేవలు కొనియాడారు. అనంతరం వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించి కరోనాను పారదోలానని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

కరోనాపై ప్రజలకు పోలీసుల అవగాహన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.