ETV Bharat / state

'మా చెరువుల్లోని చేపలు, రొయ్యలు చనిపోతున్నాయి'

author img

By

Published : Mar 1, 2021, 2:16 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గోపవరం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ పరిశ్రమ వ్యర్థాల వల్లే చెరువులలోని చేపలు, రొయ్యలు చనిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలన్నారు.

gopavaram  ongc factory
గోపవరం వద్ద రైతులు నిరసన

ఓఎన్జీసీ వ్యర్థాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతున్నాయంటూ తూర్పుగోదావరి జల్లా గోపవరంలో రైతులు నిరసన చేపట్టారు. చల్లపల్లి పంచాయతీ పరిధిలోని ఓఎన్జీసీ సైట్ నుంచి వ్యర్థ జలాలు.. పంట కాలువలోకి చేరడంతో చెరువులోని రొయ్యలు, చేపలు చనిపోతున్నాయని రైతులు నిరసన వ్యక్తం చేశారు.

అదే పంట కాలువలోని నీటిని చెరువులకు వినియోగిస్తామని అన్నారు. మూడు రోజులుగా పరిశ్రమ వ్యర్ధాలు ఈ నీటిలో కలవడంతో... చెరువులోని చేపలు రొయ్యలు చనిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఓఎన్జీసీ వ్యర్థాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతున్నాయంటూ తూర్పుగోదావరి జల్లా గోపవరంలో రైతులు నిరసన చేపట్టారు. చల్లపల్లి పంచాయతీ పరిధిలోని ఓఎన్జీసీ సైట్ నుంచి వ్యర్థ జలాలు.. పంట కాలువలోకి చేరడంతో చెరువులోని రొయ్యలు, చేపలు చనిపోతున్నాయని రైతులు నిరసన వ్యక్తం చేశారు.

అదే పంట కాలువలోని నీటిని చెరువులకు వినియోగిస్తామని అన్నారు. మూడు రోజులుగా పరిశ్రమ వ్యర్ధాలు ఈ నీటిలో కలవడంతో... చెరువులోని చేపలు రొయ్యలు చనిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

రాజకీయ ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.